Math, asked by siva8897487453, 9 months ago

చిక్కు సమస్య :-
ఓ ఇంటిలో ఏడుగురు దొంగలు పడ్డారు.
ఇంట్లో వాళ్ళు లేచిపోవడంతో పారిపోయి చెల్లాచెదురైపోయారు.
వారిలో ఇద్దరు చెట్టు దగ్గర ఓ మూటతో కలిసేరు.
ఆ మూట విప్పితే అన్నీ ఓక రూపాయి బిళ్ళలు.
ఇద్దరూ సమానంగా పంచుకోగా ఓక రూపాయి మిగిలింది.
మూడోవాడోచ్చాడు
ముగ్గురూ సమానంగా పంచుకోగా ఓక రూపాయి మిగిలింది.
నలుగురు పంచుకున్నా ఓక రూపాయి మిగిలింది
ఆరుగురు పంచుకున్నా ఓక రూపాయి మిగిలింది
ఏడుగురు పంచుకుంటే సరిగ్గా సరిపోయాయి.

ప్రశ్న
ఆ మూటలో మొత్తము ఎన్ని రూపాయి బిళ్ళలున్నాయి?​

Answers

Answered by krishnakheria265
0

Answer:

i am not able to understand this question sry

Similar questions