History, asked by kravi857273, 6 months ago

శ్రీనాథుని కవితావైభనాన్ని వివరించండి​

Answers

Answered by Anonymous
8

Answer:

ఇతను ఎన్నో కావ్యాలు రచించాడు. వాటిలో కొన్ని: భీమఖండము, కాశీ ఖండము, మరుత్తరాట్చరిత్ర, శృంగార నైషధము మొదలగునవి. ఈయన వ్రాసిన చాటువులు ఆంధ్రదేశమంతా బహు ప్రశస్తి పొందాయి.

మరుత్తరాట్చరిత్ర

శాలివాహన సప్తశతి

శృంగార నైషధము[6]

భీమేశ్వర పురాణము

ధనుంజయ విజయము

కాశీ ఖండము

హర విలాసము

శివరాత్రి మాహాత్యము

పండితారాధ్య చరిత్రము

నందనందన చరిత్రము

మానసోల్లాసము

పల్నాటి వీరచరిత్రము

క్రీడాభిరామము

రామాయణము పాటలు

కాశీఖండమునందు చెప్పుకున్నట్టుగా

చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటినాఁడు

రచియించితిమరుత్తరాట్చరిత్ర.

నూనుగు మీసాల నూత్న యౌవనమున

శాలివాహన సప్తశతి నుడివితి.

సంతరించితి నిండు జవ్వనంబునయందు

హర్షనైషధకావ్య మాంధ్రభాషఁ

బ్రౌఢ నిర్భర వయఃపరిపాకమునఁ గొని

యాడితి భీమనాయకుని మహిమ

ప్రాయమింతకు మిగులఁ గైవ్రాలకుండఁ

గాశికాఖండ మను మహాగ్రంథ మేను

తెనుఁగు జేసెదఁ గర్ణాటదేశ కటక

పద్మవనహేళి శ్రీనాథభట్టకవిని.

Similar questions