India Languages, asked by bhuvana9386, 3 months ago

'మెదలు మీ కళ్ళకు నీళ్ళు పెట్టుకోండి' అని మరాఠీ పురోహితుడు అన్నాడు కదా! మీ నిత్య జీవితంలో ఇట్లాంటి సంఘటనలను వివరించండి ​

Answers

Answered by sujatakadali
4

Answer:

వివిధ మండలాల బాధ్యులు మరియు చాలామంది ఉపాధ్యాయులు ఈ విషయం గురించి వివరణ ఇవ్వమని కోరడం జరిగింది.జీవో ఎంఎస్ నెంబర్ 591 తేదీ 20 /10 /2011 ఉత్తర్వుల ప్రకారం ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు డిపార్ట్మెంటల్ టెస్ట్ పాసైన అభ్యర్థులు యొక్క బులిటెన్ రాకముందు కూడా వెబ్సైట్లో ఉంచిన పరీక్ష ఫలితాల ఆధారంగా సర్వీస్ బుక్ లో ఎంట్రీ చేయవచ్చు.

గతంలో సర్వీస్ కమిషన్ వారు DEPARTMENTAL TEST పాస్ అయిన వారి ఫలితాలు పుస్తకం రూపంలో ప్రింట్ చేసి జిల్లా విద్యాధికారి కార్యాలయాలకు పంపేవారు.దాని ప్రకారం సర్వీస్ బుక్ లో ఎంట్రీ చేసేవారు.కానీ ప్రస్తుతం TSPSC పరీక్ష పాస్ అయిన ఉపాధ్యాయుల యొక్క పేర్లు వివరాలతో బులిటెన్ విడుదల చేస్తున్నారు.దానిని వారి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నారు. దాని ప్రకారం కూడా S.B లో ఎంట్రీ చేసుకోవచ్చు.క్రింది విధంగా ఎంట్రీ చేసుకోవాలి.

Similar questions