India Languages, asked by sneharedd, 1 month ago

దశరధుని శ్రీ రాముని మీద మక్కువ ఎక్కువ " వివరించండి​


sneharedd: then y did you and

Answers

Answered by ItZzMissKhushi
0

Answer:

శ్రీ రామ్ అడవికి వెళ్ళిన కథ విన్న భక్తులు ఉద్వేగానికి లోనయ్యారు ... నలుగురు సోదరుల వివాహం తరువాత, అయోధ్య రాజు దశరథుడు శ్రీ రామ్ను రాజుగా చేస్తానని ప్రకటించాడని కథ వ్యాస్ చెప్పారు. ... అప్పుడు నిషాద్ రాజ్ సంతోషంగా మేల్కొంటాడు ఎందుకంటే భగవంతుడు కనబడుతున్నాడని అతని జీవితం ఆశీర్వదించబడింది.

Explanation:

Answered by Anonymous
3

{\tt{\red{\underline{\underline{\huge{AnswEr}}}}}}

దశరథుడు రామాయణం లోని ఒక పాత్ర పేరు. శ్రీరాముని తండ్రి. ఈయన అయోధ్య సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఇతడు చాల మంచి రాజు రఘు వంశమునకు చెందిన వాడు. ఈయనకు ముగ్గురు భార్యలు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. దశరథునికి చాలాకాలం సంతానం కలుగలేదు. ఆయన ఋష్యశృంగుడును ౠత్విక్కుగా వరించి పుత్రకామేష్టి నిర్వహించి నలుగురు కుమారులను పొందాడు. అందులో పెద్దవాడైన రామచంద్రుడు విష్ణుమూర్తి అవతారమని పురాణాలు వివరిస్తునాయి. వీరికి పుట్టిన నలుగురు పుత్రులు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుడు. కౌసల్య కుమారుడు రాముడు, సుమిత్ర కుమారులు లక్ష్మణ శతృజ్ఞులు, కైకేయి కుమారుడు భరతుడు.

Similar questions