India Languages, asked by yashwanth2146, 1 month ago

విరాధుని వృత్తాంతాన్ని వివరించది​

Answers

Answered by shreekrishna35pdv8u8
2

Answer:

భారతీయ వాఙ్మయంలో రామాయణం ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకిమహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. చాలా భారతీయ భాషలలోను, ప్రాంతాలలోను ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. భారతీయుల సంస్కృతి, సాహిత్యము, ఆలోచనా సరళి, సంప్రదాయాలలో రామాయణం ఎంతో ప్రభావం కలిగి ఉంది. రామాయణంలోని విభాగాలను కాండములు అంటారు. ఒకో కాండము మరల కొన్ని సర్గలుగా విభజింపబడింది.

వీటిలో అరణ్యకాండ మూడవ కాండము. ఇందులో 75 సర్గలు ఉన్నాయి. ఈ కాండములోని ప్రధాన కథాంశాలు: వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము. దండకారణ్యంలో జరిగిన కథ అంతా ఈ కాండలో చెప్పబడింది.

Similar questions