India Languages, asked by Prosnipzz, 1 month ago

శ్రీలు పొంగిన జీవగడ్డ" గేయ రచయిత ఎవరు​

Answers

Answered by Anonymous
61

Answer:

రాయప్రోలు సుబ్బారావు

Explanation:

"శ్రీలు పొంగిన జీవగడ్డ గేయ" కవి/రచయిత రాయప్రోలు సుబ్బారావు.

జననం:

మార్చి13,1892- జూన్30,1984.

జన్మస్థలం:

గార్లపాడు,బాపట్ల తాలూకా, గుంటూరు జిల్లా.

రచనలు:

తృణకంకణం,కష్టకమలు,స్నేహలత,స్వప్నకుమార్ మొదలైయినవి భావికత్వంలో ప్రసిద్ధి పొందిన కావ్యలు. ఆంధ్రావని, జడకుచ్చులు, వనమాల,ప్రసిద్ధమైన ఖండకావ్యాలు. రమ్యాలోకం, మాధురిదర్శనం పద్యరూపంలోని లక్షణ గ్రంథాలు.

సంతోషంగా ఉండండి

Answered by xXItzSujithaXx34
4

Explanation:

రాయప్రోలు సుబ్బారావు గారు ఈ గేయాన్ని రాశారు

hope it helps you

Similar questions