Computer Science, asked by itikyalakondal3207, 4 months ago

సింగరేణి కార్మికులతో మనకు ప్రత్యేక సంబంధం లేకపోవచ్చు. కానీ పరోక్ష సంబంధం ఉన్నది ఎట్లాగో వివరించండి?​

Answers

Answered by TrueRider
16

 \huge \bf \color{navy}జవాబు: -

తెలంగాణాలో సిరుల మాగాణి సింగరేణి. 125 ఏళ్ల క్రితం ఒక చిన్న గ్రామంలో మొదలైన సింగరేణి సంస్థ క్రమక్రమంగా నాలుగు విస్తరించింది. 1920 డిసెంబరు 23న పబ్లిక్ సెక్టార్ కంపెనీగా అవతరించింది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ...

దేశంలో వేలాది పరిశ్రమలకు ఇంధనాన్ని అందిస్తున్న నల్ల బంగారుగని 'సింగరేణి'.తరువాతి కాలంలో నిజాం ప్రభువుల ఆధీనంలోకి కంపెనీ వెళ్లింది. సింగరేణిపై అధికారం తరువాత హైదరాబాద్ రాష్ట్రానికి వెళ్లింది.1920లో ఈ సంస్థ పేరును సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా మార్పు చేశారు కాబట్టి ఆ రోజును 93వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నది.

 \:  \:  \:  \:  \:  \:  \:  \:  \:  \:  \: \:  \:  \:  \:  \:  \:  \:  \:  \:  \:  \: \:  \:  \:  \:  \:  \bf \color{red}ధన్యవాదములు

Similar questions