వ్యాసుడు పాత్ర స్వబాన్ని వివరించండి'
Answers
Answered by
1
Explanation:
వేదాలను నాలుగు భాగాలుగా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడుగా పిలువబడే వాడు వ్యాసుడు(12569 BCE). వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకడు.
Mark as brainliest....✌️
Similar questions
Computer Science,
3 hours ago
History,
3 hours ago
Political Science,
6 hours ago
Biology,
6 hours ago
Math,
7 months ago
English,
7 months ago
Math,
7 months ago