India Languages, asked by sandhya14101989, 1 month ago

మహాభారతంలో కౌరవ పాండవులకు రాయబారి ఎవరు​

Answers

Answered by mungarasujeev
1

మహాభారతంలో కౌరవ పాండవులకు రాయబారి ఎవరు

Answered by PADMINI
0

మహాభారతంలో కౌరవ పాండవులకు రాయబారి శ్రీ కృష్ణుడు.

  • మహాభారతం భారత ఇతిహాసము.
  • మహాభారతం దేవనాగరి లిపి అయిన సంస్కృతం లో రచించబడింది.
  • మహా భారతాన్ని  వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం
  • కౌరవులు వంద మంది మరియు పాండవులు ఐదుగురు.
  • వీరిరువురుకి మహా భారత యుద్ధం జరగగా శ్రీ కృష్ణ పరమాత్ముడు రాయబారిగా వ్యవహరించాడు.

Similar questions