India Languages, asked by banalasrilaxmireddy, 2 months ago

ఇ) 'మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది' అని 'సినారె' ఎందుకు అని ఉంటాడు? ​

Answers

Answered by prakhar2501
0

Answer:

అంతరించిపోతున్న తెలుగు భాషా సంస్కృతులకు పునరుజ్జీవనం కల్పించుటకై రంగంలోకి దిగిన కందుకూరి పూర్తి సంఘసంస్కరణ దృక్పథంతో పనిచేశారు. ఒకే రంగాన్ని ఎంచుకోకుండా, సంఘంలో అపసవ్యంగా సాగుతున్న పలు అంశాలవైపు దృష్టిని సారించాడాయన. ప్రధానంగా స్త్రీల అభ్యున్నతిని కాంక్షించిన మహామనీషిగా వాళ్ళ చైతన్యం కోసం అనేక రచనలు చేశారు. చంద్రమతి చరిత్ర, సత్యవతి చరిత్ర వంటివి అందులో కొన్ని. వారి బ్రహ్మవివాహం నాటకం, పెద్దయ్య గారి పెళ్ళి పేరుతో, వ్యవహార ధర్మబోధిని, ప్లీడర్ నాటకం పేరుతోనూ, ప్రసిద్ధి పొందాయి.

వాక్యాలు :

1. కందుకూరి పూర్తి పేరు వీరేశలింగం పంతులు. (✓)

2. చంద్రమతి చరిత్ర కందుకూరి రాసిన గొప్ప నాటకం. (✗)

3. సంఘంలోని సవ్యమైన అంశాలపై దృష్టి సారించాడాయన. (✗)

4. కందుకూరి గొప్ప సంఘసంస్కర్త. (✓)

Explanation:

Similar questions