India Languages, asked by StarTbia, 1 year ago

208. తన కోపమే తన శత్రువు పద్యం లో శత్రువుగా దేనిని పేర్కొన్నాడు ?
ఆలోచించండి-రాయండి Chapter11 భిక్ష -శ్రీనాధుడు
Page Number 126 Telangana SCERT Class X Telugu

Answers

Answered by PriyankaSinha
4
which language is this please write in English so that it could be understood by everyone
Answered by KomalaLakshmi
1
ఈ పద్యంలో కోపాన్నే శత్రువుగా పేర్కొన్నాడు,శత్రువు ఎలా మనకు నష్టం కలిగిస్తాడో ,కష్టం కలిగిస్తాడో,అలాగే కోపం కూడా మనకు కష్ట నష్టాలను కలిగిస్తుంది.అందుకే కోపాన్ని శత్రువుగా పేర్కొన్నాడు.

ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. ఇది శ్రీనాధుడు రచించిన 'కాసి ఖండం' కావ్యంలోని సప్తమాస్వంలోనిది.ఆయన 13 వ శతాబ్దానికి చెందిన  కవి.ఆయన తల్లి దండ్రులు మారాయ,భీమంబ.కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాదికారిగా ఈయన వున్నారు.శ్రీనాధుడి చమత్కారానికి,ఆయన జీవన విధానానికి అడ్డం పట్టే చాటువులు చాల వున్నాయి. ఎవరికైనా కోపం ఎంత అనర్థ దాయకమో తెలియ చెప్పడమే ఈ పాఠం ఉద్దేశ్యం.
Similar questions