India Languages, asked by StarTbia, 1 year ago

249. మీ పాటశాల గ్రంధాలయంలోని ఏదైనా ఒక కధల పుస్తకం తీసుకోని చదవండి?దీనికి పుస్తక పరిచయం రాయండి
లఘుప్రశ్నలు Chapter12 భూమిక-గుడూరి సీతారాం
Page Number 129 Telangana SCERT Class X Telugu

Answers

Answered by khushisoni
1
dear plzz use English or hindi language so that we can understand ur language or answer it
Answered by KomalaLakshmi
7
ఒక కదల పుస్తకాన్ని చదివాను.ఆ పుస్తకం పేరు కాలక్షేపం కధలు .దీనిని మేడా మస్తాన్ రెడ్డి రాసారు.దీనిలో 162 పేజీలున్నాయి,దినివేల 10౦ రూపాయలు.ఈకధలు సరదాగా చదవడానికి బాగుంటాయి.ఈ కదా సంకలనంలో అన్ని కధలు నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే పాత్రలతో నిన్దిఉన్నయి.

ఇందులోని కధలలో కొన్ని;1.ఎదురుదెబ్బ.2.చుట్టరికం.౩.పాపాయి నిద్రపోయింది.


మొత్తంపై ఈ కధలు కాలక్షేపానికి తప్పక చదువతగినది.


ఈ పాఠము ‘పీఠిక ప్రక్రియకు చెందింది.ఒక పుస్తకం ఆశయాన్ని ,దానిలోని అంతస్సారాన్ని,దాని తాత్వికతను ఆ గ్రంథ రచయిత దృక్పదాన్ని తెలియ చేస్తుంది.
గ్రంధ రచయిత కాని ,లేదా ఒక విమర్శకుడు కాని ఆ గ్రంధం గురించి రాసే పరిచయవాక్యాలను’పీఠికఅనిపిలుస్తారు.దీనినేముందుమాట,భూమిక,ప్రస్తావన,తొలిపలుకు,మున్నుడి,అనే పేర్లతో కూడా పిలుస్తారు.
“నేషనల్ బుక్ ట్రస్ట్' ప్రచురించిన నెల్లూరి కేసవస్వామి ఉత్తమ కధలు ‘సంపుటానికి,గూడూరి సీతారాం రాసిన పీఠికయే ఈ పాఠ్య సారాంశం.
Similar questions