India Languages, asked by cheekatisathish1234, 2 months ago

5. కింది పద్యాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
కుసుమ కోమల భావముల్ కూర్చువేళ
సరసకవులకు కలములన్నెరసు లేక
జాఱు మకరంద ధారల తీరు రసము
తేలికన జిల్కు మా ముద్దు తెలుగుపలుకు
- శిరశినహళ్ కృష్ణమాచార్య
ప్రశ్నలు:
అ) పై పద్యాన్ని రాసిన కవి ఎవరు?
ఆ) కవులు ఎటువంటి భావాలను కూర్చగలరు?
ఇ) కలం నుండి తెలుగు పలుకులు ఎట్లా జాలువారుతాయి?
ఈ) తెలుగు పలుకులను కవి దేనితో పోల్చాడు?
ఉ) ఈ పద్యానికి శీర్షికను నిర్ణయించండి.



please answer this question​

Answers

Answered by abala2020
3

Answer:

main tumhara ea language nehi janta

tum Aditya jayarama ko puch lo

Answered by ppranavi1703
8

Answer:

hi, I don't know the answer to the 3rd question

Explanation:

1) పై పద్యాన్ని రాసిన కవి- శిరశినహళ్ కృష్ణమాచార్య

2) కవులు కుసుమ కోమల భావాలను కూర్చగలరు

3) ??

4) తెలుగు పలుకులను కవి తేలికన జిల్కుతో పోల్చాడు?

5) you can name it on your or write this- తెలుగుపలుకు

Similar questions