India Languages, asked by sidharthnavale5545, 1 year ago

advantages of swach bharath essay in telugu

Answers

Answered by prem66
4
మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా గురువారం 2 అక్టోబర్ 2014 ప్రధాని నరేంద్ర మోదీస్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 2014 సెప్టెంబరు 24న భారత కేంద్ర కేబినెట్, పట్టణప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మిషన్ కు ఆమోదం తెలిపింది. ఈ మిషన్ 2014 అక్టోబర్ 2నుంచి ప్రారంభమై ఐదేళ్ళ పాటు అమలు చేయబడుతుంది.i am imran

స్వచ్ఛ భారత్ప్రదేశంIndia . New delhiనిర్వహణNarendra Modi Ji
Government of Indiaహాజరయ్యేవారుAnil Ambani
Sachin Tendulkar
Surya Teja
Priyanka Chopra
Ramdev
Kamal Hassan
Mridula Sinha
Sashi Tharoor
The team of TV series Taarak Mehta Ka Ooltah Chashmah

ఈ మిషన్ దేశంలోని 4041 పైగా చట్టబద్ధమైన పట్టణాల్లో అమలు చేయబడుతుంది మరియు 62009 కోట్లరూపాయల ఖర్చులో 146273 కోట్లరూపాయలు కేంద్ర ప్రభుత్వం భరించనుంది.

ఈ మిషన్ స్వచ్ఛ భారత్ అభియాన్ లో పట్టణ విభాగంగా ఉండి పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ద్వారా అమలు చేయబడనుంది. అయితే, దీని గ్రామీణ విభాగం మాత్రం కేంద్ర తాగునీరు మరియు పారిశుధ్యం మంత్రిత్వశాఖ ద్వారా అమలు చేయబడుతుంది.

ప్రధాన మెనూను తెరువు

సవరించుఈ పేజీ మీద కన్నేసి ఉంచుమరో భాషలో చదవండి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ ప్రదేశం India . New delhi నిర్వహణ Narendra Modi Ji Government of India హాజరయ్యేవారు Anil Ambani Sachin Tendulkar Surya Teja Priyanka Chopra Ramdev Kamal Hassan Mridula Sinha Sashi Tharoor The team of TV series Taarak Mehta Ka Ooltah Chashmah మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా గురువారం 2014 అక్టోబర్ 2 ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 2014 సెప్టెంబరు 24న భారత కేంద్ర కేబినెట్, పట్టణప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మిషన్ కు ఆమోదం తెలిపింది. ఈ మిషన్ 2014 అక్టోబర్ 2నుంచి ప్రారంభమై ఐదేళ్ళ పాటు అమలు చేయబడుతుంది.

ఈ మిషన్ దేశంలోని 4041 పైగా చట్టబద్ధమైన పట్టణాల్లో అమలు చేయబడుతుంది మరియు 62009 కోట్లరూపాయల ఖర్చులో 146273 కోట్లరూపాయలు కేంద్ర ప్రభుత్వం భరించనుంది.

ఈ మిషన్ స్వచ్ఛ భారత్ అభియాన్ లో పట్టణ విభాగంగా ఉండి పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ద్వారా అమలు చేయబడనుంది. అయితే, దీని గ్రామీణ విభాగం మాత్రం కేంద్ర తాగునీరు మరియు పారిశుధ్యం మంత్రిత్వశాఖ ద్వారా అమలు చేయబడుతుంది.

Similar questions