ఏదైనా ఒక నీతి కథ పుస్తకాన్ని చదివి . మీకు నచ్చిన కథ గురించి వ్రాయండి
for 10 marks project
pls don't post nonsenses
post if you know telugu language .
incorrect answers will deleted
Answers
Answered by
0
Explanation:
ఒక ఊరిచివర పచ్చని మైదానం లో నాలుగు ఆవులు ఎంతో సఖ్యం గా , స్నేహంగా ఉండేవి. కలిసి గడ్డి మేయటం, కలిసి తిరగడం చేసేవి. ఇవి ఎప్పుడూ కలిసి మెలిసి గుంపు గానే ఉండేవి కాబట్టి, పులి, సింహాలు వీటి జోలికి రాలేకపోయేవి.
కొంతకాలానికి, ఎదో విషయంలో వాటిమధ్య దెబ్బలాట జరిగి, నాలుగు ఆవులు నాలుగు వైపులా విడి విడిగా గడ్డి మెయ్యటానికి వెళ్లాయి.
ఇదే సరైన సమయమని, పులి, సింహం పొదల్లో దాక్కుని, ఒకొక్కదాన్ని చంపేశాయి.
నీతి: ఐకమత్యమే బలం.
Similar questions
Science,
1 month ago
Environmental Sciences,
1 month ago
Math,
1 month ago
Math,
2 months ago
India Languages,
2 months ago
Chemistry,
8 months ago
English,
8 months ago