India Languages, asked by hanumandlaraju0, 5 months ago

అరవకు అను పేరు
తెలంగాణ అడ్డు వద్దకు వత్వం చేరుకు
Fotoe asesi .​

Answers

Answered by carryminati60
0

తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర ( ఆగస్టు 31, 1925 - జూన్ 4, 1998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, విమర్శకుడు.[1][2] ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా తెలుగు రచయిత్రి.

ఆరుద్ర

Similar questions