World Languages, asked by ksai88392, 18 days ago

Good afternoon
please answer the question​

Attachments:

Answers

Answered by bheesmamaharadhi
1

Answer:

teleyadu

Explanation:

sorry answer teleyadu

Answered by harithayalagapudi
1

Answer:

కొరవి గోపరాజు తెలంగాణకు చెందిన తెలుగు కవి.[1] ఈయన 1500-1530 కాలానికి చెందిన వాడు. ఇతని తండ్రి కసవరాజు, తల్లి కామాంబిక. ఆయన సంస్కృతంలో ప్రసిద్ధ కథామాలిక ఐన సింహాసన ద్వాత్రింశికను తెలుగులోకి అనువదించారు. దాని మాతృక ప్రపంచ కథా సాహిత్యంలోనే ప్రఖ్యాతిపొందినది. గోపరాజు సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిషం మొదలగు శాస్త్రాలలో ప్రవీణుడు.

తెలంగాణ లోని నిజామాబాద్ జిల్లాలో గల భీంగల్ ఇతని స్వస్థలం[2]. పల్లికొండ సంస్థానాధీశుడు మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు.

Similar questions