History, asked by nareshmerugu81, 2 months ago

on the mahatma Gandhi conclusion in telugu plz like Abiprayam.​

Answers

Answered by riya9896
0

Answer:

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ (అక్టోబరు 2, 1869 - జనవరి 30, 1948) భారతీయులందరూ ఆదరించే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు అతన్ని జాతిపితగా గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా అతన్ని కేబుల్ న్యూస్ నెట్వర్క్ (CNN) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న అతను ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు.

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ

జననం

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ

అక్టోబరు 2, 1869

పోరుబందరు(గుజరాత్)

మరణం

జనవరి 30, 1948

మరణ కారణము

హత్య చేయబడ్డాడు

ఇతర పేర్లు

మహాత్మాగాంధీ, బాపు

వృత్తి

న్యాయవాది

జీతం

100

ఎత్తు

5.6

సాధించిన విజయాలు

మహాత్మ, జాతి పిత

భార్య / భర్త

కస్తూరిబాయి గాంధీ

భాగస్వాములు

అనీస్

పిల్లలు

హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ

తండ్రి

కరంచంద్ గాంధీ

తల్లి

పుతలీ బాయి

సంతకం

Gandhi signature.svg

Similar questions