రెండు జివనద్దుల perlu రాయండి
Answers
Answered by
0
Answer:
యమున,గోదావరి,గంగ,సరస్వతీనది,నర్మదానది,సింధూ నది,కావేరి etc...
Explanation:
పరవళ్ళు తొక్కుతూ అనేక ప్రాంతాల్ని పునీతం చేస్తూ వచ్చిన గోదావరి, ధవిళేశ్వరం వద్ద ఏడు పాయలుగా చీలి ప్రవహిస్తుంది. ఈ ఏడు పాయలు సప్తఋషుల పేర్లతో ప్రకాశిస్తుంది. అందులో వశిష్ఠ, వైనతేయ, గౌతమీ నదులు మాత్రం ప్రవాహనదులుగానూ, మిగిలినవి అంతర్వాహినులుగా ఉంటాయి.
Similar questions