Social Sciences, asked by satwik34, 1 year ago

s swachh Bharat in Telugu

Answers

Answered by Anonymous
0

Answer:

మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా గురువారం 2014, అక్టోబర్ 2 న ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 2014 సెప్టెంబరు 24న భారత కేంద్ర కేబినెట్, పట్టణప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మిషన్ కు ఆమోదం తెలిపింది. ఈ మిషన్ 2014 అక్టోబర్ 2నుంచి ప్రారంభమై ఐదేళ్ళ పాటు అమలు చేయబడుతుంది.

స్వచ్ఛ భారత్

సమయం

6:00am

ప్రదేశం

India . New delhi

ఇలా కూడా అంటారు

clean India

కారణం

to make India a clean and discipline country

నిర్వాహకులు

Narendra Modi Ji

Government of India

పాలుపంచుకున్నవారు

Anil Ambani

Sachin Tendulkar

Surya Teja

Priyanka Chopra

Ramdev

Kamal Hassan

Mridula Sinha

Sashi Tharoor

The team of TV series Taarak Mehta Ka Ooltah Chashmah

ఈ మిషన్‌ను దేశంలోని 4041 పైగా పట్టణాల్లో అమలు చేస్తారు. మొత్తం ఖర్చు 62,009 కోట్ల రూపాయలలో 14623 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.

ఈ స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని పట్టణాల్లో పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ అమలు చేస్తుంది. గ్రామాల్లో, కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ అమలు చేస్తుంది

Similar questions