India Languages, asked by kumarpawan1550, 1 year ago

నాయకులు గాంధీజీని వెంట ఎందుకు నడిచారు.

Answers

Answered by KomalaLakshmi
0
గాంధిజీ స్వాతంత్రోద్యమాన్ని అహింసామార్గంలో ప్రజలందరినీ ఏకం చేసి ,ఉద్యమాన్ని నడిపించారు.ఆయన ఆశ్రమం నుండి ఉప్పుసత్యా గ్రహానికి దండియాత్ర ప్రారంభించారు,నాయకులు,ప్రజలు గాంధిజీని అనుసరించారు.  
గాంధిజీ  భారత దేశంలో అన్ని వర్గాలకు ఏకైక మార్గ దర్సకుడై జాతిపిత స్థానాన్ని పొందారు.అందువల్లనే ప్రజలందరూ ఆయన్ని ఆరాధించారు.


  పై ప్రశ్న సంగెం లక్ష్మి బాయిగారు రాసిన ఉద్యమ స్పూర్తి అనే పాఠం నుండి ఈయ బడింది.రచయిత్రి రాసిన ‘నా జైలు జ్ఞాపకాలు---అనుభవాలు అనే ఆత్మా కదా నుండి గ్రహించబడింది. ఈమె రంగారెడ్డి జిల్లా ఘటకేస్వరము అనే గ్రామములో జన్మించింది.ఈమె బూరుగుల మంత్రి వర్గం లో విద్యా శాఖ మంత్రిగా పనిచేసింది.గాంధిజీ పిలుపుతో ఉప్పు సత్యా గ్రహం లో పాల్గొని జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణా మహిళ. వినోభాభావే చేసిన ఉద్యమ యాత్రలో పాల్గొన్న ప్రధమ మహిళ.

ఈ పాఠం ఆత్మకధకు చెందింది.ఒక వ్యక్తీ తన జీవితంలో జరిగిన సంఘటనలను,విశేషాలను గుదిగుచ్చి  ఒక గ్రంధంగా రాస్తే అది ఆత్మ కధ అవుతుంది.అలాంటి ఆత్మా కదా లోని ఒక భాగమే ప్రస్తుత పాఠం.
Similar questions