India Languages, asked by StarTbia, 1 year ago

133. దైవాన్ని పూజించే విధానాలు ఎలా వుండాలి?
ఆలోచించండి-రాయండి Chapter7 శతకమధురిమ -శతక కవులు
Page Number 67 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
2

దైవాన్ని పూజించడానికి ప్రధానంగా మూడు పుష్పాలు కావాలి.అందులో మొదటి పుష్పం "సత్య గుణము"."దయాగునమురెండవ పుష్పము."ఏకాగ్ర నిష్ఠ"అనేది మూడవ గుణము.భక్తీ యోగ విధి సహితమైన ,ఈ మూడు పుష్పాలు దైవ పూజకు కావాలి. 


   భక్తీ లేని పూజ పత్రి  చేటు అని పెద్దలు చెప్పారు. 

ఈయన జగిత్యాల జిల్లా ధర్మ పురి  నివాసి

ఈ కవి నరసింహ శతకం తో పాటు "నృకేసరి"శతకాన్ని కూడా రాసాడు.ఈ కవి రచనల్లో భక్తి  తన్మయత్వంతో పాటు ,తాత్విక చింతన,సామాజిక స్పృహ కనిపిస్తాయి.

తెలంగాణా లోని జానపదులు కూడా ఈ"నరసింహ"శతకం లోని పద్యాలను అలవోకగా పాడుకుంటూ ఉంటారు.ఈయన 18వ శతాబ్దానికి చెందిన కవి.

ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.మానవులలో నైతిక,ధార్మిక విలువలు పెంపొందించడానికి సతకకవులు మంచి ప్రయత్నం చేసారు.

అలాంటి వివిధ శతక పద్యాలలోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్య భాగ ముఖ్య ఉద్దేశ్యం. 

Similar questions