India Languages, asked by StarTbia, 1 year ago

146. శతక పద్యాలలోని నిటులు నిత్య జివియం లోఎల ఉపయోగపడతాయి?
పదజాలం Chapter7 శతకమధురిమ -శతక కవులు
Page Number 70 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
13

1.శతక పద్యాలద్వార మంచిమిత్రుల లక్షణాలను గూర్చి తెలుసుకొని వారివల్ల ఆనందించవచ్చు. 


2.భీమకవి వేణుగోపాల శతకంలో నరరూపరాక్షసుల గురించి చెప్పారు.అది చదివితే అల్లాంటి వారెవరో సులభంగా గుర్తించవచ్చు. 


౩.దేవునియందు భక్తితో ఎలావుండాలో,మంచివారితో ఎలా మెలగాలో నరసింహ శతకం చదివి తెలుసుకోవచ్చు. 


4.రాజాశ్రయం అనవసరం అన్నధూర్జటి పద్యం చదివి రాజకీయ నాయకుల వెంట తిరగకుండా హాయిగా ఉండొచ్చు. 


5.రాముని మించిన దైవం లేదని గోపన్న చెప్పుడు  కదా! 


ఈయన జగిత్యాల జిల్లా ధర్మ పురి  నివాసి. ఈ కవి నరసింహ శతకం తో పాటు "నృకేసరి"శతకాన్ని కూడా రాసాడు.ఈ కవి రచనల్లో భక్తి  తన్మయత్వంతో పాటు ,తాత్విక చింతన,సామాజిక స్పృహ కనిపిస్తాయి.తెలంగాణా లోని జానపదులు కూడా ఈ"నరసింహ"శతకం లోని పద్యాలను అలవోకగా పాడుకుంటూ ఉంటారు.ఈయన 18వ శతాబ్దానికి చెందిన కవి.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.మానవులలో నైతిక,ధార్మిక విలువలు పెంపొందించడానికి సతకకవులు మంచి ప్రయత్నం చేసారు.అలాంటి వివిధ శతక పద్యాలలోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్య భాగ ముఖ్య ఉద్దేశ్యం. 

Answered by varsha4516
5

Answer:

శతక పద్యాల్లోని నీతులు నిత్యజీవితంలో ఉపయోగపడతాయి. శతక పద్యాలు ఎక్కువగా నీతిని బోధిస్తాయి. శతకంలోని ప్రతి పద్యం ఏదో ఒక రకమైన నీతిని తెలియజేస్తుంది. ఈ పద్యాలు విలువలను ప్రభోధి

Similar questions