India Languages, asked by StarTbia, 1 year ago

207. కింది పదాలకు విగ్రహ వాక్యం రాసి,సమాసాల పేర్లు రాయండి .

అ-బ్రాహ్మణ భక్తీ,

ఆ) నీలవేణి

ఇ) పుష్పగుచ్చము

ఈ) గోలకొండ పట్టణము

ఉ )గరలకంఠుడు

ఊ )సుందరాకరములు.

ఋ )దయాన్తరంగుడు,

ఎ)అందచందములు.ఏ )వనిక్పున్గవులు.

2 కింద ఇచ్చిన పదాలు ఎయే పేరాల్లో ఉన్నాయో గుర్తించి వివరించి రాయండి.

1 -నగీనబాగ్ ;దిల్కుషా భవనము,బారకాసులు,బాల్బొవా,బంజారా దర్వాజా,హానులు,అంతరాల నందన వనము,ధనాగారం.
వ్యాకరణం Chapter10 గోలకొండ పట్టణము -ఆదిరాజు వీరభద్రరావు
Page Number 126 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
26

అ)బ్రాహ్మణ భక్తీ =     బ్రాహ్మణుల యందు భక్తి ;   ( సప్తమి తత్పురుష సమాసం) 


2.నీలవేణి =      నిలమైన వేణి కలది.(బహువ్రిహిసమాసం) 


౩.పుష్ప గుచ్ఛము =   పుష్పముల యొక్క గుచ్ఛము.(  షష్టి తత్పురుష సమాసం) 


4.గోలకొండ పట్టణము =    గోలకొండ అను పేరుగల పట్టణము.(సంభావన పూర్వపద కర్మ ధారయ సమాసం) 


5.గరళ  కంఠుడు=  కంఠమున గరళము కలవాడు.( బహివ్రిహి సమాసము) 

6.సుందరాకారములు =   సుందరమైన ఆకరములు.(  విశేషణ పూర్వపద కర్మ ధారయ సమాసం) 


7.దయాంత రంగుడు =     దయతో కూడిన అంతరరంగము కలవాడు.(బహువ్రీహి సమాసము) 


8.అందచందములు =     అందమును,చందమును,    (ద్వంద్వ సమాసం) 


పై ప్రశ్న గోలకొండ పట్టణము అనే పాఠం నుండి యియబడింది.ఈ పాఠం వ్యాస ప్రక్రియ కు చెందింది.వ్యాసం అంటే వివరించి చెప్పడం.అది చరిత్రను చెప్పే వ్యాసం ఐతే "చారిత్రిక వ్యాసం"అంటారు.రచయిత శ్రీ ఆదిరాజు వీరభద్ర రావు గారు ఖమ్మం జిల్లా ,మధిర తాలుకా లో జన్మించి హైదరాబాదులో స్తిరపడ్డారు.ఈయన తన పాండిత్యం ,పరిశోధనలతో "తెలంగాణా భీష్ముడుగా పేరుతెచ్చుకున్నారు.ఈయన హైదరాబాద్ రేడియో లో తొలి ప్రసంగం చేసారు.ఈయన తెలుగు పండితునిగా పనిచేసారు. 

Answered by himaja79
11

Answer:

పై ప్రశ్న గోలకొండ పట్టణము అనే పాఠం నుండి

చేయబడింది. ఈ పాఠం వ్యాస ప్రక్రియ కు చెందిం

ది.వ్యాసం అంటే వివరించి చెప్పడం.అది చరిత్రను

చెప్పే వ్యాసం ఐతే "చారిత్రక వ్యాసం"అంటారు

రచయిత శ్రీ ఆదిరాజు వీరభద్ర రావు గారు ఖమ్మం

జిల్లా ,మధిర తాలూకా లో జన్మించి హైదరాబాదు

లో స్థిరపడ్డారు. ఆయన తన పాండిత్యం ,పరిశోధ

లో "తెలంగాణా భీష్ముడు గా పేరు తెచ్చుకున్న

రు.ఈయన హైదరాబాద్ రేడియో లో తొలి ప్రసం

గం చేశారు. ఆయన తెలుగు పండితునిగా పనిచే

సార్

Similar questions