218. ఈ పాఠం ఆధారంగా నాటి గురు సిషుల సంనంధం గురించి రాయండి?
ఆలోచించండి-రాయండి Chapter11 భిక్ష -శ్రీనాధుడు
Page Number 126 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
0
ఈ పాఠం ఆధారంగా నాటి గురు శిష్యుల సంబంధం విడదియరానిదని తెలుస్తోంది.ఆరోజుల్లో శిష్యులు గురువును ఆశ్రయించి వుండేవారు.
గురువు తో పాటు శిష్యులు కూడా భిక్షాటనం చేసి లభించిన ఆహారాన్ని అందరు కలసి భుజించేవారు.ఒకవేళ సూర్యాస్తమానం లోపు భిక్ష లభించకపోతే ,ఆరోజు వారు ఉపవాసం చేసేవారు.గురువాఘ్నను ఎన్నడు అతిక్రమించేవారు కాదు.అల్లాగే గురువు కూడా తనకన్నా మిన్నగా శిష్యుల బాగోగులను కన్నా తండ్రి వలే చూసేవాడు.
ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. ఇది శ్రీనాధుడు రచించిన 'కాసి ఖండం' కావ్యంలోని సప్తమాస్వంలోనిది.ఆయన 13 వ శతాబ్దానికి చెందిన కవి.ఆయన తల్లి దండ్రులు మారాయ,భీమంబ.కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాదికారిగా ఈయన వున్నారు.శ్రీనాధుడి చమత్కారానికి,ఆయన జీవన విధానానికి అడ్డం పట్టే చాటువులు చాల వున్నాయి.
ఎవరికైనా కోపం ఎంత అనర్థదాయకమో తెలియ చెప్పడమే ఈ పాఠం ఉద్దేశ్యం.
గురువు తో పాటు శిష్యులు కూడా భిక్షాటనం చేసి లభించిన ఆహారాన్ని అందరు కలసి భుజించేవారు.ఒకవేళ సూర్యాస్తమానం లోపు భిక్ష లభించకపోతే ,ఆరోజు వారు ఉపవాసం చేసేవారు.గురువాఘ్నను ఎన్నడు అతిక్రమించేవారు కాదు.అల్లాగే గురువు కూడా తనకన్నా మిన్నగా శిష్యుల బాగోగులను కన్నా తండ్రి వలే చూసేవాడు.
ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. ఇది శ్రీనాధుడు రచించిన 'కాసి ఖండం' కావ్యంలోని సప్తమాస్వంలోనిది.ఆయన 13 వ శతాబ్దానికి చెందిన కవి.ఆయన తల్లి దండ్రులు మారాయ,భీమంబ.కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాదికారిగా ఈయన వున్నారు.శ్రీనాధుడి చమత్కారానికి,ఆయన జీవన విధానానికి అడ్డం పట్టే చాటువులు చాల వున్నాయి.
ఎవరికైనా కోపం ఎంత అనర్థదాయకమో తెలియ చెప్పడమే ఈ పాఠం ఉద్దేశ్యం.
Similar questions