India Languages, asked by StarTbia, 1 year ago

247. అన్నం మెతుకును చూసి అన్నం ఉద్కిందో లేదో చెప్పవచ్చు .అల్లాగే పుస్తక పరిచయ వాక్యాన్ని,సమీక్షను చదివితే ఆపుస్తకం అంతా అర్థం చేసుకో వచ్చు .ఎట్లాగో రాయండి?
లఘుప్రశ్నలు Chapter12 భూమిక-గుడూరి సీతారాం
Page Number 129 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
3
అన్నం వుడికిందో లేదో ఒక మెతుకును చూసి చెప్పినట్లు,ఒక పుస్తకం గూర్చి దాని సమీక్షను చదివి అవగాహన చేసుకో వచ్చు.


1.కేసవస్వామి కధలను పరిచయం చేస్తూ గూడూరి సీతారాం ఆనాటి సామాజిక,చారిత్రిక పరిస్తితులను గూర్చి తెలియ చేసాడు.


2.రచయిత శైలి,భాష,చిత్రణ మొదలైన విషయాల గురించి తెలియచేసాడు.


౩.ఈ అంశాలన్నీ రచయిత గొప్ప సంస్కార వంతుడని,సామాజిక బాధ్యత కలవాడని,ఒక్క మాటలో జాతీయ స్థాయి రచయితలకు ఏమాత్రం తీసిపోడని తెలియ చేస్తాయి.


4.పుస్తకం పరిచయం చదివితే ఆ పుస్తకం గురించి ఆమూలాగ్రంగా కాకపోయినా,రేఖ మాత్రంగా నైనా ఆపుస్తాకాన్ని గురించి తెలుసుకోవచ్చు.
Similar questions