42. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని కవి గురుతుల్యులని ఎందుకు భావించారు?
ఐదేసి వాక్యాలలో జాబులున్రాయండి Chapter2 ఎవరి భాష వారికి సొంపు -డా;సామల సదాసివ
Page Number Telangana SCERT Class X Telugu
Answers
Answered by
24
1 కప్పగంతుల లక్ష్మణ శాస్త్రిగారు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందిన మహా పండితులు.
2 ఈయన సుప్రసిద్ధ సాహితి వేత్త."ఆంద్ర బిల్వన" బిరుదాంకితులు.
౩ ఆయన పై సామల సదాసివ గారికి చాల అభిమానం.
4 ఆయన సాహిత్యం,మరియువ్యక్తిత్వం పై చాల ఆరాధన.
5 సమాల సదాసివ గారుసాస్త్రి గారిసిష్యరికం చేయకున్నా ,వారి సన్నిధిలో కూర్చొని ఉత్తరాలురాస్తూ అనేక విషయాలను గ్రహించారు.
6 అందుకే శాస్త్రి గారిని ఆయన గురు స్థానియులుగా భావించారు.
Answered by
0
HOPE ITS HELP YU
THANK U
THANK U
Attachments:
![](https://hi-static.z-dn.net/files/d8f/f368298b82f34fe02ed358405cfed402.jpg)
Similar questions