corona-social changes essay writing in telugu with using following points please.
1.your opening paragraph should clearly describe what you are going to discuss in essay
.
Answers
Answer:
చైనాలో మొదలైన ఈ వ్యాధి ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. పాముల కారణంగా వచ్చిన ఈ వైరస్ పెంపుడు జంతువులకి త్వరగా వస్తుంది. వాటి ద్వారా మనుషులకి వ్యాపిస్తోంది. అదే విధంగా మనుషుల నుంచి మనుషులకు వచ్చే ఈ వ్యాధి.. దగ్గు, తుమ్ములు, షేక్ హ్యాండ్ వంటి చర్యలతోనే ఎక్కువగా వస్తోంది..
వ్యాధి రాగానే ముందుగా జలుబు వస్తుంది. తుమ్మడం, దగ్గడం, జలుబు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు వస్తాయి. ఇది ఇక్కడితో ఆగకుండా ఊపిరితిత్తుల వరకూ చేరుతుంది. ఇది న్యూమోనియాకి దారి తీస్తుంది. ఇది ముందుగానే గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి.
28 రోజుల్లోనే మరణమా..
ఇక కరోనా వైరస్ వస్తే దీనికి ఎలాంటి చికిత్స, వ్యాక్సిన్స్ అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ వ్యాధి సోకిన వారికి రోజురోజుకి మరణానికి దగ్గరవుతారని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన వారిలో రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది. దీంతో పాటు ఇప్పటికే వేరే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు త్వరగా ప్రాణాలు కోల్పోతారని చెబుతున్నారు. చాలా మంది 28 రోజుల్లోనే ప్రాణం పోతుందని చెబుతున్నారు. మిగతా ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఇంతకు ముందు ఉన్న ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు అంతకు ముందుగానే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు నిపుణులు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోక తప్పదు.