201. నాటి తెలంగాణా లో కూడా తెలుగు భాష ఉచ్చస్తితిలో ఉందని ఎలా తెలుపగలరు?
ఆలోచించండి-రాయండి Chapter10 గోలకొండ పట్టణము -ఆదిరాజు వీరభద్రరావు
Page Number 125 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
12
నాటి తెలంగా పాలకులు ఉర్దూ మాత్రు భాషగా కలిగినవారు.ఉర్దూ,పార్సీ భాషలను ప్రేమించేవాడు.ఐనప్పటికీ తెలుగును ఉపెక్షించలేదు.ఇక్కడ అంతర్జాతీయ స్తాయిలో వర్తక వాణిజ్యాలు సాగేవి.ఆనాటి కాలంలో కవులు కూడా విరివిగా కావ్యాలు రచించేవారు.వాటిని ప్రభువులకు అన్కితమిచ్చేవారు.
గోలకొండ పాదుషాలలో ఇబ్రహీం కుతుబ్షా విద్య ప్రియుడు ఇతనికి తెలుగు భాష మిద ప్రేమ.ఆయన ఏంటో మంది కవి,పండితులను ఆదరించి పోషించేవాడు.అద్దంకి గంగాధర కవి 'తపతి సంవరనోపాఖ్యనం'అనే కావ్యం రచించి ఈ పాదుషాకు అంకితం చేసాడు.మహాబూన్నగర్ జిల్లా నివాసి మరింగంటి సింగరాచార్య కవికి అగ్రహారాలను,గజాస్వములను,పల్లకిని,బంగారాన్ని,వస్త్రాలను కానుకలుగా ఇచ్చాడు.
ఈయన సేనాని అమీర్ఖాన్ పొన్నగంటి తెలగానార్యుడు రచించిన యయాతి చరిత్ర అనే అచ్చ తెలుగు కావ్యాన్ని అంకితం పొందాడు.
Similar questions
English,
9 months ago
Physics,
9 months ago
Math,
9 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Math,
1 year ago
History,
1 year ago