India Languages, asked by StarTbia, 1 year ago

226. పుస్తకాలు చదవడం వలన కలిదే ప్రయోజనాలు ఏమిటి?
లఘుప్రశ్నలు Chapter12 భూమిక-గుడూరి సీతారాం
Page Number 127 Telangana SCERT Class X Telugu

Answers

Answered by Lunala
1
sorry i dont understand this language i am from maharashtra
Answered by KomalaLakshmi
0
పుస్తకాలు చదివితే మనకు రెక్కలు మొలిచినట్లు వుంటుంది.ఆ రెక్కలు జ్ఞానాన్ని,ఆలోచన శక్తిని ,సృజనాత్మక నైపుణ్యాన్ని,లోక పరిశిలన దృష్టిని ,జిజ్ఞాసను,ఉత్సాహాన్ని అందిస్తాయి.


ఈ పాఠము ‘పీఠిక ప్రక్రియకు చెందింది.ఒక పుస్తకం ఆశయాన్ని ,దానిలోని అంతస్సారాన్ని,దాని తాత్వికతను ఆ గ్రంథ రచయిత దృక్పదాన్ని తెలియ చేస్తుంది.

గ్రంధ రచయిత కాని ,లేదా ఒక విమర్శకుడు కాని ఆ గ్రంధం గురించి రాసేపరిచయవాక్యాలను’పీఠికఅనిపిలుస్తారు.దీనినేముందుమాట,భూమిక,ప్రస్తావన,తొలిపలుకు,మున్నుడి,అనే పేర్లతో కూడా పిలుస్తారు.



“నేషనల్ బుక్ ట్రస్ట్' ప్రచురించిన నేల్లోరి కేసవస్వామి ఉత్తమ కధలు ‘సంపుటానికి,గూడూరి సీతారాం రాసిన పీఠికయే ఈ పాఠ్య సారాంశం.


 గూడూరి సీతారాం ఇప్పటి రాజన్న సిరిసిల్ల దగ్గర ఉన్న ‘హనుమాజీ పేట'గ్రామoలో  జన్మించారు.ఇఇయన 1936 లో జన్మించారు.ఇఇయన 19౫౩ నుండి 19౬౫ వరకు షుమారు 80 కధలు రాసారు.
Similar questions