India Languages, asked by StarTbia, 1 year ago

231. నాటి హైదరాబాద్ రాజ్యంలో హక్కులకోసం,స్వతంత్రం కోసం ప్రజలు ఎందుకు ఉద్యమించి ఉండవచ్చు?
లఘుప్రశ్నలు Chapter12 భూమిక-గుడూరి సీతారాం
Page Number 127 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
0
నాడు హైదరాబాదు రాజ్యాన్ని నిజాం నవాబులు పాలించేవారు.వారు ప్రజలకు స్వేఛ్చ,స్వాతంత్రాలు ఇచ్చేవారు కాదు.రైతులను పత్వారిలు పీడించి పన్నులు వసూలు చేసేవారు.పాలకులు బలవంతంగా ముస్లిం మతాన్ని ప్రజలపై రుద్దడానికి  ప్రయత్నించేవారు.ఆనాడు సమావేసాలకుకాని,గ్రంధాలయ స్తాపనకు కాని ఎటువంటి హక్కులు ఉండేవి కావు.రాజప్రతినిదుల కాళ్ళు మొక్కుతూ ,ప్రజలు బానిసల లాగ బ్రతికేవారు.

పై కారణాల చేత,ప్రజలు హైదరాబాద్ రాజ్యంలో స్వాతంత్ర కోసం ,హక్కుల కోసం ఉదయాలు చేసి ఉంటారు.
Similar questions