India Languages, asked by StarTbia, 1 year ago

14. ఇ కుబ్జుండు అలతింబోడు అని శుక్రాచార్యుడు చెప్పడం లో అతని ఉద్దేశ్యం ఏమై ఉంటుంది?
ఆలోచించండి-చెప్పండి Chapter1 దానశీలము -బమ్మెర పోతన
Page Number 9 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
26

వచ్చిన వామనుడు తానూ అడిగిన ఆ కొద్దిపాటి మూడు అడుగుల నేలతో పోదని,అతడు ఆ ముడుఅడుగుల పేరుతొ ,మూడు లోకాలను చుట్టబెదటాడని,బ్రహ్మాండ మంతా నిండిపోతాడని ,బలి రాజ్యాన్ని సైతం అపహరిస్తాడని,శుక్రాచార్యుని మాటల సారాంశం.రాక్షస వంశ గురువైన శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని,తన జాతిని వంశాన్ని ,రాజ్యాన్ని,నిలుపుకొమ్మని ఉపదేశించాడు.అందువల్ల సుక్రాచార్యుని మాటలతో నేను ఏకీభవిస్తాను. 

పై ప్రశ్న బమ్మెర పోతన చే రాయబడిన ఆంద్ర మహా భాగవతము-అష్టమ స్కందము "నుండి ఇవ్వబడినది.దానశీలము అనే పాఠము పురాణ ప్రక్రియ కు సంబంధి౦చింది."పురాణం"అంటే పాతదైన కొత్తగా భాసించేది అని అర్థం.పోతనగారి తల్లి "లక్కమాంబ",తండ్రి "కేసన". 15 వ శతాబ్దానికి చెందిన కవి. 

   ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని ,దానం గొప్పదనాన్ని తెలియజేయడమే ఈపాఠం ముఖ్య ఉద్దేశ్యం. 

Answered by dileep766195
3

Answer:

కుబ్జుండు అనగా అర్థంబమ్మెర పోతన రచన కానిది ఈ క్రింది వాటిలో ఏది

బసవ పురాణం

నారాయణ శతకం

వీరభద్ర విజయం

భోగినీ దండకంబలి చక్రవర్తి నర్మదానది తీరంలో యాగం చేస్తుండగా వామనుడు వెళ్లి తనకు ఎన్ని అడుగుల నేల కావాలని కొరుతాడు.బమ్మెర పోతన ఏ శతాబ్దమునకు చెందినవాడుభాగవతాన్ని తెలుగులోకి అనువదించిన వారు ఎవరు?

Explanation:

కుబ్జుండు అనగా అర్థంబమ్మెర పోతన రచన కానిది ఈ క్రింది వాటిలో ఏది

బసవ పురాణం

నారాయణ శతకం

వీరభద్ర విజయం

భోగినీ దండకంబలి చక్రవర్తి నర్మదానది తీరంలో యాగం చేస్తుండగా వామనుడు వెళ్లి తనకు ఎన్ని అడుగుల నేల కావాలని కొరుతాడు.బమ్మెర పోతన ఏ శతాబ్దమునకు చెందినవాడుభాగవతాన్ని తెలుగులోకి అనువదించిన వారు ఎవరు?

Similar questions