India Languages, asked by StarTbia, 11 months ago

కింది వాక్యాలలోని పదాలకు పర్యాయపదాలు గుర్తించండి. అ) రైతులు ప్రతివర్షం పంటలను పండిస్తూ సాలుకొకసారి వచ్చిన ధనంతో సంవత్సరమంతా నడుపుకొంటారు. ఆ) భూమి పై కాలుష్యం పెరుగుటవల్ల ధరిత్రిమీద ఉండే జనం విలవిలలాడుతూ అవనిపై మేము జీవించలేమని అంటున్నారు. ఇ)ఒక వ్యక్తి దక్షతతో పనిచేస్తే ఆ సామర్ధ్యం అందరికీ తెలుస్తుంది.

Answers

Answered by KomalaLakshmi
13
1.వర్షం,  సాలు, సంవత్సరం,  
  
2.భూమి,   ధరిత్రి, అవని;



౩.దక్షత,   సామర్ధ్యం.




పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది.స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి  గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.
Similar questions