India Languages, asked by StarTbia, 1 year ago

63. అ -పూలు పరిమళాలు ఎప్పుడు వెదజల్ల గలుగు తాయి ?

ఆ ఎవరిని తిట్టకూడదు?

ఇ ఎవరుమారాలి?ఎందుకుమారాలి?

ఈ మానవుడు ఎ విధంగా ప్రయాణం చేయాలి?

ఉ కవితకు శిర్షిక వ్రాయండి?

ఊ కవితను వ్రాసింది ఎవరు
ఐదేసి వాక్యలలోజవాబులు రాయండి Chapter౩ వీరతెలంగాణ-డా;దాశరధి కృష్ణమాచార్య
Page Number 26 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
2

అ) తోటమాలి బలిదానం చేసినప్పుడే,పూలు తమ పరిమళాలు వేదజల్ల గల్గుతాయి.  


      ఆ)కంటికి కనిపించని దేవుణ్ణి తిట్టకూడదు. 


       ఇ)నేటి వ్యక్తీ మారాలి,మారక పొతే అతడికి బాధల నుంచి విముక్తి కలగదు. 


        ఈ)"మానవుని గమ్యం "  


        ఉ) కవిరాజ మూర్తి గారు రాసారు. 


              పై ప్రశ్న వీర తెలంగాణ అనే పాఠం లోనిదితెలoగాణ  పై ఎందఱో కవులు రచనలు చేసారు."నా తెలంగాణా కోటి రతనాల వీణ."అంటూ దాశరధి  కృష్ణమాచార్య,వ్రాసారు,"మా నిజాం నవాబులు జన్మ ,జన్మల బూజుఅని కూడా వ్రాసారు.దాసరత్ది తెలంగాణ ఉద్యమం లో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు.సి.నారయనరెడ్డి,వట్టి కోట ఆళ్వారు స్వామీ,డా;బిరుదు రాజు రామరాజు,యశోదారెడ్డి,వంటి ప్రజాకవులు,కూడా తెలంగాణా గురించి రాశారు. 

Answered by anu522
0
heya...





పాఠం ఆధారంగా కింది కవిత పంక్తుల్లో దాగున్న అంతరార్ధాన్ని రాయండి

1 నగరం లో ప్రతిమనిషి పఠనీయ గ్రంధమే. నిమ్న వర్గాల్లో భాగ్య రెడ్డి వర్మ తెచ్చిన మార్పులు తెలుపండి?
లఘుప్రశ్నలు భాగ్యోదయం -కృష్ణస్వామి

2 నగరం మహా వృక్షం కింద ఎవరికీ వారే ఏకాకి.

౩ మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు.
పదజాలం నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్ టుగా అర్థాంగి చేటలో కన్నీళ్ళు చేరుగుతున్నప్పుడు" వాక్యం 1 ఆండ ,ఉన్నతి,స్వేఛ్చ,వికాసం.

2 కిన్దిపదాలను ఉపయోగించి సొంతవాక్యలను రాయండి?

1 ఏకతాటిపై,మచ్చుతునక,మహమ్మారి ,నిరంతరం.

౩ కింది పాదాలను\పదబంధాలను వివరించి రాయండి.

1 ఆంకితం కావడం,నైతికమద్దతు ,చిత్తశుద్ది,సాంఘికదురాచారాలు,సొంతకాళ్ళపై నిలబడటం.
ఐదేసి వాక్యాలలో జాబులు రాయండ
Similar questions